Lok Sabha Elections 2024: చివరి నిమిషం వరకు ఎన్నికల ప్రచారం, నామినేషన్ దాఖలు సమయం ముగుస్తుందని తెలిసి రోడ్డుపై పరుగెత్తిన బీజేపీ అభ్యర్థి, వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని డియోరియా లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా శశాంక్ మణి త్రిపాఠి ( Shashank Mani Tripathi) పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పడిన నామినేషన్ వేయడం సంగతి మరచిపోయారు. చివరకు నామినేషన్ దాఖలు కోసం రోడ్డుపై పరుగెత్తారు. సమయం మించిపోవడంతో మిగతా బీజేపీ నేతలతో కలిసి నామినేషన్ కేంద్రానికి పరుగులు తీశారు.
ఉత్తరప్రదేశ్లోని డియోరియా లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా శశాంక్ మణి త్రిపాఠి ( Shashank Mani Tripathi) పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పడిన నామినేషన్ వేయడం సంగతి మరచిపోయారు. చివరకు నామినేషన్ దాఖలు కోసం రోడ్డుపై పరుగెత్తారు. సమయం మించిపోవడంతో మిగతా బీజేపీ నేతలతో కలిసి నామినేషన్ కేంద్రానికి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నామినేషన్ కోసం పరుగులు తీయాల్సినంత ఆలస్యం ఎందుకైందని ఆయనను అడిగింది. నామినేషన్ కేంద్రానికి చేరుకునే ముందు ఒక కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు పలువురిని కలవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. కాలేజీ రోజుల్లో తాను రన్నర్ అని, అది ఇప్పుడు ఉపయోగపడిందని చెప్పారు.
Here's Video
#WATCH | Uttar Pradesh: BJP candidate from Deoria, Shashank Mani Tripathi had to run to the nomination centre to file his nomination today as the time to file papers was about to end. pic.twitter.com/2VxJsHqxeQ
— ANI (@ANI) May 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 10, 2024 05:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

