Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు, 130 సీట్లతో విజయభేరి మోగిస్తామని తెలిపిన సిద్ధరామయ్య, రాహుల్ పాదయాత్ర కార్యకర్తల్లో ఉత్సామం నింపిందని వెల్లడి
మేము 130 సీట్లు దాటుతాం, ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద విజయం. బీజేపీ ప్రభుత్వంతో విసిగిపోయిన కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ‘కమల’ ఆపరేషన్కు బీజేపీ భారీగానే ఖర్చు చేసింది. రాహుల్ పాదయాత్ర పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు కూడా ఉపయోగపడిందని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య అన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో (Karnataka Results) కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మొత్తం 224 స్థానాలకు గానూ.. అవసరమైన మేజిక్ ఫిగర్ 113 స్థానాలకుపైనే హస్తం పార్టీ ముందంజలో ఉంది.
మేము 130 సీట్లు దాటుతాం, ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద విజయం. బీజేపీ ప్రభుత్వంతో విసిగిపోయిన కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ‘కమల’ ఆపరేషన్కు బీజేపీ భారీగానే ఖర్చు చేసింది. రాహుల్ పాదయాత్ర పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు కూడా ఉపయోగపడిందని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య అన్నారు.
Here's ANI Tweet
#KarnatakaElectionResults2023 | We will cross 130 seats also, it is a big victory of Congress party. People of Karnataka wanted a change because they were fed up with the BJP govt. BJP spent a lot of money on Operation 'Kamala'. Padyatra of Rahul ji helped as well in enthusing… pic.twitter.com/6X7wXeAYIa
— ANI (@ANI) May 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 13, 2023 01:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

