Asia Cup 2022: భారత జాతీయ జెండాను రెపరెపలాడించిన షాహిద్ ఆఫ్రీది కూతురు, ఘటనపై క్లారీటి ఇచ్చిన పాకిస్తాన్ క్రికెటర్
ఆసియాకప్ టోర్నీలో ఈ నెల 4న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చిన్న కూతురు భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
ఆసియాకప్ టోర్నీలో ఈ నెల 4న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చిన్న కూతురు భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించడం పలువురిని ఆశ్చర్యపరిచింది.ఈ సంఘటనపై అఫ్రిది వివరణ ఇస్తూ స్టేడియంలో తొంభై శాతం ప్రేక్షకులు భారతీయులేనని, తన కూతురుకు పాకిస్థాన్ జెండా లభించకపోవడంతో పక్కనున్న వారి నుంచి భారత జెండాను తీసుకున్నదని, జెండాల మధ్య వ్యత్యాసం తెలియని అమాయకత్వమే ఇందుకు కారణమని అన్నాడు. అంతేగాని ఇందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవన్నాడు.
Why Shahid Afridi's daughter was holding Indian flag???…#pakvsindia #PakvInd #INDvPAK pic.twitter.com/nV4HTMgodR
— Muhammad Noman (@nomanedits) September 5, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 13, 2022 03:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

