Vijay Diwas 2021 Greetings: విజయ్ దివస్ 2021 శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తులను ఓడించామని ట్వీట్
1971లో పాకిస్తాన్ తో సాగిన యుద్ధంలో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ యుద్దంలో భారతీయ సైనికులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి సాగించిన పోరు విజయవంతమైంది. ఈ అద్భుత విజయానికి నేటితో 50 ఏళ్లు నిండాయి.
1971లో పాకిస్తాన్ తో సాగిన యుద్ధంలో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ యుద్దంలో భారతీయ సైనికులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి సాగించిన పోరు విజయవంతమైంది. ఈ అద్భుత విజయానికి నేటితో 50 ఏళ్లు నిండాయి. అప్పటికీ, ఇప్పటికీ ఆ జ్ఢాపకాలు మాత్రం భారతీయుల గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. విజయ్ దివస్ 2021 సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 50వ విజయ్ దివస్ సందర్భంగా, భారత సాయుధ బలగాల్లోని ధైర్యవంతుల గొప్ప పరాక్రమాన్ని, త్యాగాన్ని నేను గుర్తుచేసుకుంటున్నాను. కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తులను ఓడించాం. ఢాకాలో రాష్ట్రపతి జీ ఉనికి ప్రతి భారతీయుడికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉందని ట్వీట్ చేశారు.
On the 50th Vijay Diwas, I recall the great valour and sacrifice by the Muktijoddhas, Biranganas and bravehearts of the Indian Armed Forces. Together, we fought and defeated oppressive forces. Rashtrapati Ji’s presence in Dhaka is of special significance to every Indian.
— Narendra Modi (@narendramodi) December 16, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 16, 2021 10:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

