Himachal Floods: హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ లలో వరదల బీభత్సం.. 54 మంది మృతి

హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 54 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడడంతో జాతీయ రహదారులపై రవాణా స్తంభించింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Himachal Floods: హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ లలో వరదల బీభత్సం.. 54 మంది మృతి
12 Missing After Flash Floods Wash Away Shops Near Gaurikund on Kedarnath Yatra Route, Rescue Operations Launched

Newdelhi, Aug 15: హిమాచల్‌ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) ఇప్పటి వరకు 54 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడడంతో జాతీయ రహదారులపై రవాణా స్తంభించింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మృతి చెందిన 54 మందిలో 51 మంది ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే మృతి చెందడం గమనార్హం. ఉత్తరాఖండ్‌ లోముగ్గురు మరణించగా మరో 10 మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడడంతో భవనాలు ధ్వంసమయ్యాయి. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి వెళ్లే రహదారులపై రవాణాకు ఆటంకం ఏర్పడింది. దీంతో చార్‌ధామ్ యాత్రను రెండు రోజులపాటు నిలిపివేశారు.

Independence Day Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన ఇద్దరు సీఎంలు (వీడియో)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 15, 2023 09:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).