Air India Flight Suffers Bird-Hit: టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి, వెంటనే అప్రమత్తమై టేకాఫ్ను రన్వే వద్ద నిలిపివేసిన సిబ్బంది
ఎయిర్ ఇండియా విమానానికి (Air India flight)పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో పక్షి ఢీ (bird hit) కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే టేకాఫ్ను నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా విమానానికి (Air India flight)పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో పక్షి ఢీ (bird hit) కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే టేకాఫ్ను నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.గోవా (Goa) నుంచి ముంబైకి (Mumbai) వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియాకు చెందిన విమానం దబోలిమ్ విమానాశ్రయంలో ఉదయం 6:45 గంటల సమయంలో టేకాఫ్ కోసం రన్వేపైకి వెళ్లింది. ఆ సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానం టేకాఫ్ను రన్వే వద్ద నిలిపివేసినట్లు విమానాశ్రయంలో సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం.. చూస్తూ ఉండగానే గాల్లో గింగిరాలు తిరుగుతూ ఇండ్ల మధ్య కూలిన ప్రయాణికుల విమానం.. 62 మంది దుర్మరణం (వీడియోతో)
Here's Video
Air India flight Goa to Mumbai with 116 passengers on board had to abort take off at Dabolim Airport after smoke was detected from the left engine by the ATC due to a bird hit: Airport Director M. C Jayarajan#Goa #GoaNews #abort #flight #BirdStrike pic.twitter.com/TRKJmrI3fW
— In Goa 24x7 (@InGoa24x7) August 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 14, 2024 12:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

