Rs. 25 Lakhs Tree: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు అదనపు ఆకర్షణ.. థాయ్ లాండ్ నుంచి తెప్పించిన ప్రత్యేక చెట్టు.. ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు.. నీళ్లు మాత్రమే కాదు నెలకు రూ. 7,500 ఆహారం కూడా ఇవ్వాల్సిందే!
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు అదనపు ఆకర్షణ వచ్చిచేరింది. థాయ్లాండ్ నుంచి ప్రత్యేక చెట్టును తెప్పించిన భారతీయ రైల్వే ఇక్కడ దాన్ని నాటించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి వీఐపీలు ప్రవేశించే మార్గంలోఈ చెట్టును నాటారు.
Newdelhi, Apr 2: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (Newdelhi Railway Station)కు అదనపు ఆకర్షణ వచ్చిచేరింది. థాయ్లాండ్ (Thailand) నుంచి ప్రత్యేక చెట్టును తెప్పించిన భారతీయ రైల్వే ఇక్కడ దాన్ని నాటించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి వీఐపీలు ప్రవేశించే మార్గంలోఈ చెట్టును నాటారు. దీనికి నీళ్లు పోసి ఊరుకుంటే సరిపోదు.. నెలకు రూ.2,500 విలువైన ప్రొటీన్లను, రూ.5,000 విలువైన ఎరువులను అందజేయవలసి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
This Tree At New Delhi Railway Station Is Worth Rs 25 Lakhhttps://t.co/FUa7X4v4t3
— MSN India (@msnindia) March 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 02, 2024 08:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

