Viral Video: వైరల్ వీడియో.. క్షణం అలస్యం అయి ఉంటే ఈ మహిళ నుజ్జు నుజ్జు అయ్యేదే.. మహిళ పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన ట్రైన్

సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో స్టేషన్‌కు ముందే నిలిపేసిన ట్రైన్‌ నుంచి కొందరు ప్రయాణికులు దిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్‌ వస్తుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.

Viral Video: వైరల్ వీడియో.. క్షణం అలస్యం అయి ఉంటే ఈ మహిళ నుజ్జు నుజ్జు అయ్యేదే.. మహిళ పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన ట్రైన్
Passengers cross railway tracks with luggage seconds before train arrives

సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో స్టేషన్‌కు ముందే నిలిపేసిన ట్రైన్‌ నుంచి కొందరు ప్రయాణికులు దిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్‌ వస్తుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఓ కుటుంబ సభ్యుల్లో భయాందోళన నెలకొంది. పట్టాలకు అవతలివైపు తమ లగేజీని పడేసిన ఓ మహిళ మళ్లీ తిరిగి ఈ వైపునకు వచ్చే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరన్ ఈ దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.‘ఈ జీవితం మీది.. నిర్ణయమూ మీదే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 20, 2022 02:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).