Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్, పురుషుల T47 400 మీటర్ల పరుగుపందెంలో దిలీప్ మహదు గవిత్కి బంగారు పతకం, సెంచరీ కొట్టిన టీమిండియా
చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో అథ్లెట్ దిలీప్ మహదు గవిత్ పసిడి గెలిచి సెంచరీ మెడల్స్ లాంఛనం పూర్తి చేశాడు.దిలీప్ మహదు గవిత్ పురుషుల T47 400 మీటర్ల పరుగుపందెంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు.అతను 49.48 సెకన్ల అద్భుతమైన రన్ టైమ్తో స్వర్ణం సాధించాడు. ఈ విజయంతో భారత్కు మొత్తం 26 స్వర్ణాలు వచ్చాయి.
- Read in
- తెలుగు
చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో అథ్లెట్ దిలీప్ మహదు గవిత్ పసిడి గెలిచి సెంచరీ మెడల్స్ లాంఛనం పూర్తి చేశాడు.దిలీప్ మహదు గవిత్ పురుషుల T47 400 మీటర్ల పరుగుపందెంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు.అతను 49.48 సెకన్ల అద్భుతమైన రన్ టైమ్తో స్వర్ణం సాధించాడు. ఈ విజయంతో భారత్కు మొత్తం 26 స్వర్ణాలు వచ్చాయి.
ఆసియా పారా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 29 పసిడి, 31 రజత, 51 కాంస్యాలతో 111 పతకాలు కైవసం చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చైనా అత్యధికంగా 214 స్వర్ణాలు, 167 వెండి, 140 కంచు పతకాలతో మొత్తంగా 521 మెడల్స్తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. చైనా తర్వాత.. 131 పతకాలతో ఇరాన్ రెండో స్థానం ఆక్రమించింది.

Here's News
It is the 1st Medal of the day, a GOLD at #AsianParaGames2022 🇮🇳
Such an incredible moment as Dilip Mahadu Gavit
claims GOLD in Men's 400m - T47 event, with time of 49.48 secs
Our hearts swell with pride and joy as we celebrate this achievement. Thank you, champion, for raising… pic.twitter.com/fawkUemtQP
— SAI Media (@Media_SAI) October 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 28, 2023 12:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

