Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్, తొలిసారిగా 100 పతకాలు సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన భారత్, పసిడి గెలిచి సెంచరీ మెడల్స్ లాంఛనం పూర్తి చేసిన దిలీప్ మహదు
ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు 100 పతకాలు గెలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
- Read in
- తెలుగు
ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో అథ్లెట్ దిలీప్ మహదు గవిత్ పసిడి గెలిచి సెంచరీ మెడల్స్ లాంఛనం పూర్తి చేశాడు. ఆసియా పారా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 29 పసిడి, 31 రజత, 51 కాంస్యాలతో 111 పతకాలు కైవసం చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చైనా అత్యధికంగా 214 స్వర్ణాలు, 167 వెండి, 140 కంచు పతకాలతో మొత్తంగా 521 మెడల్స్తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. చైనా తర్వాత.. 131 పతకాలతో ఇరాన్ రెండో స్థానం ఆక్రమించింది.

Here's News
🔥💯🥇🥈🥉 What a MOMENTOUS achievement! India has clinched a STUNNING 💯 medals at the #AsianParaGames2022! 🎉🇮🇳
🙌 The dedication, passion, and sheer talent of our para-athletes have us beaming with PRIDE! 🌟🇮🇳
👏 A HUGE shoutout to our incredible athletes, coaches, and the… pic.twitter.com/L1JCrtLVIg
— SAI Media (@Media_SAI) October 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 28, 2023 12:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

