World Cup 2023: ఈ సారి టైటిల్ ఎగరేసుకుపోయేది మనోళ్లే, సంచలన వ్యాఖ్యలు చేసిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్
ఫైనల్స్లో భారత్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్లో మొదట కాసేపు టెన్షన్ పడ్డాం. మొదటి గంటన్నర చాలా ఆందోళనకు గురయ్యాం. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో గేమ్ మనకు అనుకూలంగా మారింది.
ప్రపంచ కప్ ఫైనల్స్పై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ వంత శాతం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైన్సల్ మ్యాచ్ను రజినీకాంత్ వాంఖడే స్టేడియంలో స్వయంగా కుటుంబ సమేతంగా వీక్షించిన విషయం తెలిసిందే. అనంతరం చెన్నై చేరుకున్న సూపర్ స్టార్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఫైనల్స్లో భారత్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్లో మొదట కాసేపు టెన్షన్ పడ్డాం. మొదటి గంటన్నర చాలా ఆందోళనకు గురయ్యాం. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో గేమ్ మనకు అనుకూలంగా మారింది. ఈ సారి ప్రపంచకప్ మనదే. ఫైనల్స్లో వంద శాతం ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది’ అని ధీమాగా చెప్పారు.
Here's News
100 per cent sure India will win World Cup 2023: Rajinikanth
Read @ANI Story | https://t.co/4kleX031Un#Rajnikanth #India #WorldCup2023 #CricketWorldCup2023 pic.twitter.com/lB1cKZFq7Q
— ANI Digital (@ani_digital) November 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 17, 2023 02:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

