Abdul Azeem Passes Away: హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మృతి, దేశవాళీ క్రికెట్లో దూకుడుగా ఆడే ఓపెనర్గా పేరు
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (62) మంగళవారం మృతి చెందాడు. అజీమ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో దూకుడుగా ఆడే ఓపెనర్గా అజీమ్ పేరు గడించాడు. 1986 రంజీ సీజన్లో తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ కూడా సాధించాడు.
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (62) మంగళవారం మృతి చెందాడు. అజీమ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో దూకుడుగా ఆడే ఓపెనర్గా అజీమ్ పేరు గడించాడు. 1986 రంజీ సీజన్లో తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ కూడా సాధించాడు. 1980-85 మధ్య 73 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. కోచ్గా, హెచ్సీఏ సెలెక్టర్గా కూడా సేవలందించాడు. అజీమ్ మృతికి హెచ్సీఏ అడ్మినిస్ట్రేటర్, మాజీ జస్టిస్ లావు నాగేశ్వరరావు సంతాపం తెలిపారు.
Here's CV Anand IPS Tweet
My good cricketer friend Abdul Azeem passed away today following complications after his kidney transplant .age 62 .
He was a champion hard hitting opening batsman for Hyderabad and was part of the Hyderabad team which won the Ranji Trophy in 1987-the last time ever !
Visited… pic.twitter.com/52rpbTVS3V
— CV Anand IPS (@CVAnandIPS) April 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 19, 2023 12:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

