IPL 2022: కేఎల్ రాహుల్కు మళ్లీ షాక్, 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం, జరిమానా ఎదుర్కొవడం ఇది రెండోసారి
లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్కు మళ్లీ షాక్ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ నిబంధనలు అతిక్రమించిన కారణంగా అతడి మ్యాచ్ ఫీజులో కోత పడింది. రాహుల్కు 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది.
- Read in
- తెలుగు
కేఎల్ రాహుల్కు మళ్లీ షాక్ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ నిబంధనలు అతిక్రమించిన కారణంగా అతడి మ్యాచ్ ఫీజులో కోత పడింది. రాహుల్కు 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇదే మ్యాచ్లో ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్పై కూడా ఐపీఎల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హజిల్వుడ్ బౌలింగ్ వేసే సమయంలో ఫీల్డ్ అంపైర్తో స్టోయినిస్ వాగ్వాదానికి దిగాడు. వైడ్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదటి తప్పుగా భావించి మేనేజ్మెంట్ అతడిని మందలించి వదిలేసింది. ఆ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో లక్నో ఓటమిపాలైంది. ఈ సీజన్లో రాహుల్ జరిమానా ఎదుర్కొవడం ఇది రెండోసారి. ముంబైతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాహుల్ రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు.
IPL 2022: LSG skipper KL Rahul fined for Code of Conduct breach
Read @ANI Story | https://t.co/jKTWHFJ9F7#IPL2022 #IPL #LSG #KLRahul pic.twitter.com/RHFPaSDXqD
— ANI Digital (@ani_digital) April 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 21, 2022 11:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

