IPL 2022 Auction: ఐపీఎల్ -2022 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇషాన్ కిషన్, రూ. 15.25 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ -2022 మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ దుమ్ములేపాడు. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు. రిటెన్షన్లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్ వేలంలో పోటీ పడి మరీ దక్కించుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో ఢీకొట్టి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను సొంతం చేసుకుంది.
- Read in
- తెలుగు
ఐపీఎల్ -2022 మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ దుమ్ములేపాడు. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు. రిటెన్షన్లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్ వేలంలో పోటీ పడి మరీ దక్కించుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో ఢీకొట్టి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను సొంతం చేసుకుంది. కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు), వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా ఇషాన్ను వదులుకోవాల్సి వచ్చింది. అయితే, మెగా వేలంలో మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. హైదరాబాద్తో పోటీ పడి రికార్డు ధరకు అతడిని కొనుగోలు చేసింది.
.@ishankishan51 is SOLD to @mipaltan for INR 15.25 crore 😮💰🤑#TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 12, 2022 05:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

