టీ20 ప్రపంచ కప్ లో వరుసగా భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. సోషల్ మీడియాలో భారత్ టీం మీద, కెప్టెన్ విరాట్ కోహ్లీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి అండగా నిలబడ్డారు. ట్విట్టర్లో.. ప్రియమైన విరాట్, ఈ వ్యక్తులు ద్వేషంతో నిండి ఉన్నారు, ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించు. జట్టును రక్షించండి. అంటూ ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)