Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ మరో గోల్డ్ మెడల్, 41 ఏళ్ళ తరువాత ఈక్వస్ట్రియన్‌ విభాగంలో బంగారు పతకం సాధించిన భారత బృందం

ఆసియా 2023 క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌ విభాగంలో భారత్‌ బంగారు పతకం సాధించింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఈక్వస్ట్రియన్‌లో భారత్‌ బంగారు పతకం కైవసం చేసుకోవడం గమనార్హం.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ మరో గోల్డ్ మెడల్, 41 ఏళ్ళ తరువాత ఈక్వస్ట్రియన్‌ విభాగంలో బంగారు పతకం సాధించిన భారత బృందం
India Win First Equestrian Sports Gold Medal in Asian Games After 41 Years (Photo-X)

ఆసియా 2023 క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌ విభాగంలో భారత్‌ బంగారు పతకం సాధించింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఈక్వస్ట్రియన్‌లో భారత్‌ బంగారు పతకం కైవసం చేసుకోవడం గమనార్హం. సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత బృందం ఈక్వస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్‌లో గెలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌లో భారత్‌కి నాలుగో గోల్డ్ మెడల్. మిగిలిన మూడు బంగారు పతకాలు 1982 ఆసియా క్రీడల్లో గెల్చుకోవడం విశేషం.

India Win First Equestrian Sports Gold Medal in Asian Games After 41 Years (Photo-X)

Here's Update

&nbsp

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 26, 2023 06:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).