World Athletics Championships 2022: వరల్డ్ అథ్లెటిక్స్ హిస్టరీలో రికార్డు క్రియేట్ చేసిన ఇద్దరు భారత అథ్లెట్లు, జావెలిన్ త్రో ఈవెంట్లో తొలిసారిగా ఫైనల్కి, పతకానికి అడుగుదూరంలో చోప్రా, రోహిత్
అమెరికాలోని యూజీన్లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఇద్దరు భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. జావెలిన్ త్రో ఈవెంట్లో ఇద్దరు ఇండియన్లు ఫైనల్ చేరడం అథ్లెటిక్స్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఒలింపిక్ మెడల్ విజేత నీరజ్ చోప్రా ఫైనల్కు అర్హత సాధించారు.
అమెరికాలోని యూజీన్లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఇద్దరు భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. జావెలిన్ త్రో ఈవెంట్లో ఇద్దరు ఇండియన్లు ఫైనల్ చేరడం అథ్లెటిక్స్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఒలింపిక్ మెడల్ విజేత నీరజ్ చోప్రా ఫైనల్కు అర్హత సాధించారు. హీట్స్ తొలి ప్రయత్నంలోనే నీరజ్ తన జావెలిన్ను 88.39 మీటర్ల దూరం విసిరాడు. మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్కు అర్హత సాధించాడు. రోహిత్ తన జావెలిన్ను 80.42 మీటర్ల దూరం విసిరాడు.భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఫైనల్ ఈవెంట్ జరగనున్నది.
Historical morning for #IndianAthletics🇮🇳 at @WCHoregon22
✅️#EldhosePaul becomes the 1st Indian to reach Men's Triple Jump Final with a jump of 16.68m; finishing 12th (Q)
✅️@RohitJavelin joins @Neeraj_chopra1 in Javelin Final with a throw of 80.42m; finishing 11th (Q)
1/1 pic.twitter.com/JmHbbUE8HP
— SAI Media (@Media_SAI) July 22, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 22, 2022 12:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

