AP Assembly Session 2025: వీడియో ఇదిగో, ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ సంబోధించిన గవర్నర్ గవర్నర్ అబ్దుల్ నజీర్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు.
Vjy. Fe 24: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు. సభలో (Andhra Pradesh Assembly Session 2025) తన ప్రసంగంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీఏ సంకీర్ణ మద్దతుతో రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన హైలైట్ చేశారు.గవర్నర్ (Governor Abdul Nazeer) ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభలో ఏపీ సీఎం పేరు మర్చిపోయారు గవర్నర్. ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలిచారు.
AP Governor Abdul Nazeer called AP CM Narendra Chandrababu Naidu.
ఏపీ సీఎం పేరు మర్చిపోయిన గవర్నర్
ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ పిలిచిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.@ncbn #AndhraPradesh #assembly2025 #governor #abdulnazeer #ChandrababuNaidu #RTV pic.twitter.com/0RW6L1MzIw
— RTV (@RTVnewsnetwork) February 24, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 24, 2025 11:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

