CM Jagan in Action: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గృహ నిర్మాణాలపై 2023-24లో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం

గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. మంత్రి జోగి రమేష్‌, సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్‌ కోసం రూ.10,203 కోట్ల రూపాయలు ఖర్చు.

CM Jagan in Action: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గృహ నిర్మాణాలపై 2023-24లో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం
CM Jagan in G20 (Photo-Video Grab)

గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. మంత్రి జోగి రమేష్‌, సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్‌ కోసం రూ.10,203 కోట్ల రూపాయలు ఖర్చు. 2023-24లో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం. జగనన్న కాలనీల్లో కరెంటు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం. రోజుకు రూ.43 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయం. ఇప్పటివరకూ 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయన్న అధికారులు

Here's AP CMO Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 13, 2023 08:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).