Republic Day 2022 Wishes: రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చి 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని, ప్రపంచ రాజ్యాంగాల్లో మనది అతిపెద్దది, అత్యుత్తమమైనది అన్నారు. రాజ్యాంగ పీఠికలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చి 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని, ప్రపంచ రాజ్యాంగాల్లో మనది అతిపెద్దది, అత్యుత్తమమైనది అన్నారు. రాజ్యాంగ పీఠికలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న మార్గదర్శక సూత్రాలను గౌరవిస్తూ 31 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిజమైన స్ఫూర్తితో ముందుకు తీసుకువెళుతోంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ప్రజలే ప్రభుత్వం. ప్రభుత్వమే ప్రజలు. ఈ సిద్ధాంతంపైనే భారత సర్వోన్నత రాజ్యాంగం రూపుదిద్దుకుని ప్రజాస్వామ్యాన్ని మనకు అందించింది. మనకు ఈ మహోన్నత రాజ్యాంగాన్ని అందించిన దార్శనికులను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. #RepublicDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 26, 2022 12:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

