YSRCP Plenary: వామ్మో ఇదెక్కడి జనసంద్రం! వైయస్సార్సీపీ ప్లీనరీకి పోటెత్తిన అభిమానులు, 4లక్షల మందికి పైగా వచ్చి ఉంటారని అంచనా, ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న డ్రోన్ విజువల్స్, టీడీపీ నేతల గుండెల్లో గుబులు
వైయస్సార్ కాంగ్రెస్ నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండోరోజు ప్లీనరీకి జనం పోటెత్తారు. వర్షాన్నిసైతం లెక్కచేయకుండా భారీగా ప్రజలు వచ్చారు. దాంతో ప్లీనరీ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. దాదాపు 4 లక్షల మంది ఈ ప్లీనరీకి వచ్చిందని భావిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చారు.
Guntur, July 09: వైయస్సార్ కాంగ్రెస్ నిర్వహించిన ప్లీనరీ (YSRCP Plenary) గ్రాండ్ సక్సెస్ అయింది. రెండోరోజు ప్లీనరీకి జనం పోటెత్తారు. వర్షాన్నిసైతం లెక్కచేయకుండా భారీగా ప్రజలు వచ్చారు. దాంతో ప్లీనరీ (YSRCP Plenary) ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. దాదాపు 4 లక్షల మంది ఈ ప్లీనరీకి వచ్చిందని భావిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ (YS Jagn) ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చారు. ప్లీనరీ ముగిసిన తర్వాత కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్లీనరీకి సంబంధించిన డ్రోన్ విజువల్స్(Drone visuals), ఫోటోలు వైరల్ గా మారాయి. 2024 ఎన్నికలపై దిశానిర్ధేశం చేసిస సీఎం జగన్...ఈ ప్లీనరీతో తన జనబలం చూపించారని వైసీపీ శ్రేణులంటున్నాయి.
#WATCH | Andhra Pradesh: Over 4 lakh YSRCP cadres from across the state participated on the second day of the plenary held in Guntur, today, where the state's CM & YSRCP president YS Jagan Mohan Reddy addressed the people pic.twitter.com/6XU0AQXXIZ
— ANI (@ANI) July 9, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 09, 2022 11:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

