AP Global Investor Summit 2023: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్పై మంత్రి కేటీఆర్ ట్వీట్, విజయవంతం కావాలని ఆకాంక్షించిన తెలంగాణ మంత్రి
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విశాఖలో ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాక్షించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కేటీఆర్ ట్వీటర్లో పేర్కొన్నారు.
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విశాఖలో ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాక్షించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కేటీఆర్ ట్వీటర్లో పేర్కొన్నారు.ఏపీకి భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో పాల్గొనేందుకు కార్పొరేట్ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి. విశాఖ సమ్మిట్లో పాల్గొనేందుకు బుధవారం ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000కి పైగా నమోదు కావడం గమనార్హం.
Here's KTR Tweet
Good luck to our younger brother Vizag & sister state AP as they conduct their Global Investors Summit
I wish them the very best 👍
May both Telugu speaking states prosper and be the best in India pic.twitter.com/v6UhGlZ7qP
— KTR (@KTRBRS) March 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 02, 2023 02:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

