MLC Kavitha: మద్యం పాలసీ కేసు.. ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ
మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
Hyderabad, Apr 15: మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీలోని (Delhi) రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. అయితే 14 రోజులపాటు కస్టడీ విధించాలని సీబీఐ కోరగా, 9 రోజుల కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను గత నెల 16న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
#WATCH | Excise case: BRS leader K Kavitha being taken from Delhi's Rouse Avenue Court after hearing.
K Kavitha was sent to judicial custody till April 23. pic.twitter.com/AzCHRHTEoP
— ANI (@ANI) April 15, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 15, 2024 10:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

