తెలంగాణ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కరోనా బారీన పడ్డారు. ఆయనతోపాటు సతీమణి, వరంగల్ జడ్పీ చైర్మెన్ జ్యోతికి కూడా కరోనా సోకింది. గండ్ర దంపతులకు జ్వరం రావడంతో మంగళవారం కోవిడ్ పరీక్షలు చేసుకున్నారు. అందులో వారికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని. క్వారంటైన్ లో ఉండాలని గండ్ర సూచించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)