Mukesh Ambani: ఆదానిని వెనక్కి నెట్టేసిన అంబానీ, దేశంలో అత్యంత సంపన్నులలో నంబర్ వన్ గా నిలిచిన రిల్ అధినేత, దేశ సంపదలో మూడో వంతు ముంబైలోనే..
దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ నిలిచారు.గౌతమ్ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్ డాలర్లతో దేశంలో సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది.
దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ నిలిచారు.గౌతమ్ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్ డాలర్లతో దేశంలో సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది. ప్రపంచ టాప్-10 కుబేరుల్లో భారత్ నుంచి ఈసారి ముకేశ్కు మాత్రమే చోటు దక్కింది.ఆయన 9వ స్థానంలో ఉన్నారు. 53 బిలియన్ డాలర్లతో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ దేశీయ ధనవంతుల్లో రెండో స్థానంలో ఉన్నారు.
మొత్తంమీద, 41 మంది భారతీయ బిలియనీర్లు గత సంవత్సరంతో పోల్చినప్పుడు వారి సంపద కనీసం 1 బిలియన్ డాలర్లు, 122.7 బిలియన్ డాలర్ల సంచిత సంపదను కోల్పోయారు.భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా భారతదేశంలో మొత్తం బిలియనీర్లలో మూడవ వంతును ఆక్రమించింది. తరువాత స్థానంలో ఢిల్లీ ఉంది.
Here's Update
Dr @Swamy39
Mukesh Ambani races past Gautam Adani as richest Indian: Only Indian in the top 10 in 2023 M3M Hurun Global Rich List🍁🍁@jagdishshetty https://t.co/yQWRTfygiS
— #JaiShriRam🇮🇳ArtiSharma_VHS. (@ArtiSharma001) March 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 23, 2023 02:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

