Blue Rays Skin Damage: స్మార్ట్ ఫోన్ల నీలి కాంతితో చర్మానికి ముడతలు.. తాజా అధ్యయనంలో వెల్లడి
స్మార్ట్ ఫోన్లు అతిగా వాడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. నిద్రకు భంగం వాటిల్లుతుంది. మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది. అయితే ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయనంలో తేలింది.
Newdelhi, July 29: స్మార్ట్ ఫోన్లు (Smart Phones) అతిగా వాడటం వల్ల కళ్లు (Eyes) ఒత్తిడికి గురవుతాయి. నిద్రకు భంగం వాటిల్లుతుంది. మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది. అయితే ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ప్రభావం పడుతుందని తెలుసా? స్మార్ట్ ఫోన్ తెర మీద నుంచి వెలువడే నీలి కాంతి.. చర్మం లోని కొల్లాజెన్ ప్రొటీన్ పై ప్రభావం చూపుతుందని, ఇది చర్మంపై ముడతలకు దారితీస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ, డెట్రాయిట్ లోని హెన్రీ ఫోర్డ్ దవాఖాన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించడం మంచిదని సూచించారు.
Gadget pitfalls | We spend so much time using these devices. A dermatologist explains how it affects our health, including our eyes and sleep https://t.co/L7GBvNgENE
— The Telegraph (@ttindia) July 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 29, 2024 11:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

