Liberian Church Stampede: చర్చిలో తొక్కిసలాట, 29 మంది మృతి, కొంత మంది పరిస్థితి విషమం, లైబీరియా మొనోర్వియాలో విషాద ఘటన
లైబీరియా రాజధాని మొనోర్వియాలోని చర్చిలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 29 మంది మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చి వద్ద రాత్రి వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించినట్టు సమాచారం.
లైబీరియా రాజధాని మొనోర్వియాలోని చర్చిలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 29 మంది మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చి వద్ద రాత్రి వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించినట్టు సమాచారం. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు కింద పడిపోగా, మిగిలిన వారు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. ఈ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. లైబీరియాలో దోపిడీ ముఠాలు వేడుకలను లక్ష్యంగా చేసుకోవడం అక్కడ సాధారణమే.
Andy Vermaut shares:Liberia church gathering ends in stampede killing at least 29 in Monrovia - The Washington Post https://t.co/ShR2DKzHnG Thank you. #AndyVermautSharesThisNewsWithLoveAndHopes #TheWorldCanBecomeABetterPlaceSomedaySometime #WeNeedMoreLoveForWorldPeaceNowAndAlways pic.twitter.com/Wd0LmWC66Z
— Andy Vermaut (@AndyVermaut) January 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 21, 2022 11:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

