Peru Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, కొండపై నుంచి 200 మీటర్ల లోతు గల లోయలో పడిపోయిన బస్సు , 24 మంది మృతి, మరో 35 మందికి తీవ్ర గాయాలు

దక్షిణ అమెరికా దేశం పెరూలో ఘోర విషాదం చోటు చేసుకుంది. దాదాపు 70 మంది మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

Peru Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, కొండపై నుంచి 200 మీటర్ల లోతు గల లోయలో పడిపోయిన బస్సు , 24 మంది మృతి, మరో 35 మందికి తీవ్ర గాయాలు
Peru Road Accident Accident Representative Image

దక్షిణ అమెరికా దేశం పెరూలో ఘోర విషాదం చోటు చేసుకుంది. దాదాపు 70 మంది మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆండెస్‌ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా 200 మీటర్ల లోతులో ఉన్నలో లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 19, 2023 11:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).