Russia-Ukraine Conflict: భారత్ విజ్ఞప్తిని అంగీకరించిన రష్యా, నేడు కాల్పుల విరమణ, భారత విద్యార్థుల తరలింపు సురక్షితంగా చేపట్టాలని ఇరు దేశాలతో సంభాషించిన ప్రధాని మోదీ
రష్యా ఈ రోజు కాల్పులు విరమణ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఆయుధాలు మోగబోనున్నాయి. విద్యార్థుల తరలింపు నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్లోని సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు సురక్షితంగా చేపట్టాలని ప్రధాని మోదీ ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో సంభాషించారు.
రష్యా ఈ రోజు కాల్పులు విరమణ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఆయుధాలు మోగబోనున్నాయి. విద్యార్థుల తరలింపు నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్లోని సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు సురక్షితంగా చేపట్టాలని ప్రధాని మోదీ ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో సంభాషించారు. అయితే కీవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మారిపోల్ నగరాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు కాల్పుల విరమణ ప్రకటించినట్లు రష్యా రక్షణ శాఖ కార్యాలయం పేర్కొన్నది. అయితే రష్యా ప్రకటించిన తరలింపు రూట్లపై ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ దారులన్నీ రష్యా, బెలారస్ వైపు వెళ్తున్నట్లు ఆరోపించింది. తరలింపు ప్రక్రియ అనైతికంగా ఉన్నట్లు ఉక్రెయిన్ విమర్శించింది.
In order to conduct a humanitarian operation from 12.30 IST on March 8, 2022, Russia declares cease-fire and is ready to provide humanitarian corridors. Read more ➡️ https://t.co/5FkSKPsLPj pic.twitter.com/oypKjjEExz
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) March 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 08, 2022 12:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

