Sri Lanka Crisis: శ్రీలంక తాత్కాలిక అద్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే, రాజ్యాంగంలోని 37(1) నిబంధన కింద నియమించామని తెలిపిన స్పీకర్
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా లంక స్పీకర్ మహింద యప అబెవర్ధన బుధవారం నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి వెళ్లడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి విదితమే. అయితే రాజపక్స ఇంతవరకూ తన పదవికి రాజీనామా చేయలేదు.
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా లంక స్పీకర్ మహింద యప అబెవర్ధన బుధవారం నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి వెళ్లడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి విదితమే. అయితే రాజపక్స ఇంతవరకూ తన పదవికి రాజీనామా చేయలేదు. మరోవైపు రాజ్యాంగంలోని 37(1) నిబంధన కింద రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించామని స్పీకర్ వెల్లడించారు.
As President Gotabaya Rajapaksa is not in the country, Prime Minister Ranil Wickremesinghe was appointed to perform and discharge the duties and functions as per the constitution - Speaker#SLnews #News1st #SriLanka #lka #GotabayaRajapaksa #PM #Ranil #Duties #Speaker #Eng. pic.twitter.com/ug0lWfUxir
— Newsfirst.lk Sri Lanka (@NewsfirstSL) July 13, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 13, 2022 02:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

