CWG 2022: బ్యాడ్మింటన్లో భారత్కు మరో స్వర్ణం, ఫైనల్లో సత్తా చాటిన భారత షట్లర్ లక్ష్య సేన్, లక్ష్య సేన్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇదే మొదటి టైటిల్
కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆఖరి రోజు బ్యాడ్మింటన్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. భారత షట్లర్ లక్ష్య సేన్ ఫైనల్లో సత్తా చాటాడు. మలేషియా ప్లేయర్ ఎన్జీ జీ యోంగ్ను ఓడించాడు.
- Read in
- తెలుగు
కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆఖరి రోజు బ్యాడ్మింటన్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. భారత షట్లర్ లక్ష్య సేన్ ఫైనల్లో సత్తా చాటాడు. మలేషియా ప్లేయర్ ఎన్జీ జీ యోంగ్ను ఓడించాడు. తద్వారా పసిడి పతకం గెలిచాడు. వరల్డ్ చాంపియన్షిప్స్లో కాంస్యం సాధించిన 20 ఏళ్ల లక్ష్య సేన్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇదే మొదటి టైటిల్. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్లో పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్లు ప్రకాశ్ పదుకొణె(1978), సయ్యద్ మోదీ(1982), పారుపల్లి కశ్యప్(2014) తదితరుల సరసన నిలిచాడు. కాగా అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించింది.
🏸LAKSHYA ACHIEVED 🥇!!
Our young sensation @lakshya_sen clinches the GOLD after a solid comeback, winning 2-1 (19-21 21-9 21-16) against Tze Yong (MAS) in the Badminton MS Gold Medal bout at the #CommonwealthGames2022🥇#Cheer4India pic.twitter.com/FdSw6dWXrG
— SAI Media (@Media_SAI) August 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 08, 2022 07:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

