రాష్ట్రీయం

BRSLP Leader KCR: బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఎన్నిక

Rudra

బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు.

Assembly Session Today: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్‌ ఒవైసీ

Rudra

తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

TS Ministers Portfolios Announced: భట్టికి ఆర్ధికం, ఉత్తమ్‌ కు నీటి పారుదల, శ్రీధర్‌బాబుకు ఐటీ, సీతక్కకు పంచాయతీ రాజ్‌.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. పూర్తి జాబితా ఇదిగో!

Rudra

తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. దీనికోసం నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో సుదీర్ఘ చర్చలు జరిపారు.

Hyderabad Horror: డోర్ తెరిచుండటంతో లిఫ్ట్ వచ్చిందని పొరపాటు పడి లోపల కాలుపెట్టిన డెలివరీ బాయ్.. నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్ పైభాగంలో పడి దుర్మణం.. పటాన్‌ చెరులో ఘటన

Rudra

గ్రిల్స్ తెరిచి ఉండటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపల కాలు పెట్టాడు ఓ డెలివరీ బాయ్. దీంతో నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్‌ పై పడ్డాడు.

Advertisement

Free Bus Travel for Women in Telangana: నేటి నుంచే తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి పథకం ప్రారంభం.. పల్లె వెలుగు, ఎక్స్‌ ప్రెస్ బస్సులలో సౌకర్యం అందుబాటులోకి

Rudra

బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికలకు ముందు మహిళలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది.

BJP Boycott TS Assembly Sessions: తెలంగాణ నూత‌న అసెంబ్లీలో అప్పుడే మొద‌లైన లొల్లి, ఆయ‌న ఉంటే మేము ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోమంటూ రాజాసింగ్ ప్ర‌క‌ట‌న‌, స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రిక‌

VNS

అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించారు. శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. శనివారం ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

TSRTC Deadline: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఆర్టీసీ హుకుం! క‌రెంట్ బిల్లు క‌ట్ట‌లేద‌ని మైక్ లో బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న‌, గ‌డువులోగా క‌ట్ట‌క‌పోతే స్థ‌లాన్ని స్వాధీనం చేసుకుంటామని అల్టిమేటం

VNS

అద్దెకు తీసుకున్న స్థలంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ (Jeevan Mall) నిర్మించారు. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ పేరిట నిర్మించిన భవనంలో దుకాణాలు, సినిమా హాళ్లు, మల్టీ నేషనల్ కంపెనీలకు అద్దెకు ఇచ్చారు. కంపెనీల నుంచి అద్దె వసూలు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..

KCR Hip Replacement Surgery: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంతం, దాదాపు 3 గంట‌లు క‌ష్ట‌ప‌డ్డ వైద్యులు

VNS

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు శస్త్రచికిత్స (Hip Replacement Surgery) విజయవంతం అయింది. యశోద ఆస్పత్రి వైద్యులు కేసీఆర్‌కు (KCR) శస్త్రచికిత్స చేసి తుంటి ఎముకను మార్చారు. నాలుగన్నర గంటల పాటు శస్త్రచకిత్స కొనసాగింది. అయిదుగురు వైద్యుల బృందం ఆధ్వర్యంలో కేసీఆర్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు.

Advertisement

Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ, కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపటి (శనివారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Free Bus Travel for Women in Telangana: తెలంగాణలో ఎక్కడికైనా సరే.. రేపు మధ్యాహ్నం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గుర్తింపు కార్డు చూపిస్తే చాలని తెలిపిన టీఎస్‌ఆర్టీసీ సీఎండీ సజ్జనార్‌

Hazarath Reddy

తెలంగాణలో మహిళలు రేపటి మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సు (TSRTC) ల్లో ఉచితంగా ప్రయాణించ వచ్చని టీఎస్‌ఆర్టీసీ సీఎండీ సజ్జనార్‌ తెలిపారు.రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

Revanth Reddy Resignation: ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా లేఖను పంపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపించారు. కాగా తెలంగాణ సీఎంగా రేవంత్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆక్ష్న కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలపొందారు. కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

Free Travel in TSRTC Buses for Women: రేపు మధ్యాహ్నం నుంచి మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

డిసెంబర్ 9 శనివారం నుంచి మహిళలకు TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. 6 హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.మధ్యాహ్నం 2 గంటల తర్వాత తెలంగాణలోని అమ్మాయిలు, మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు అందరూ ఉచితంగా ప్రయాణించవచ్చు.

Advertisement

KCR Health Update Video: వీడియో ఇదిగో, య‌శోద ఆస్ప‌త్రిలో ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ బెడ్ మీద కేసీఆర్, ప్రస్తుతం నిలకడగా ఆయన ఆరోగ్యం

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో వైద్యులు హిప్‌ రీప్లేస్‌మెంట్ శ‌స్త్ర చికిత్స ప్రారంభ‌మైంది. కేసీఆర్ కాలుజారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు కేసీఆర్‌ను త‌ర‌లించిన‌ దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Skill Development Case: స్కిల్ డెవలప్ మెంట్ కేసు, చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌‌పై విచారణ జనవరి 19కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది

APPSC Group 1 Notification 2023: నిరుద్యోగులకు మరో తీపి కబురు, గ్రూప్ -1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎపీపీఎస్సీ, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

CM Revanth Reddy Review on Power Utilities: విద్యుత్‌ శాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష, నన్ను ఎవరూ పిలవలేదని తెలిపిన జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం

Hazarath Reddy

విద్యుత్‌ రంగంపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతికుమారి, విద్యుత్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు పాల్గొన్నారు.

Advertisement

KCR Hospitalised: కేసీఆర్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఆసుపత్రి వద్ద భద్రతను పెంచిన ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన నేపథ్యంలో సీఎం రేవంత్‌ స్పందించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్‌ తెలిపారు. కేసీఆర్‌ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు

KCR Health Bulletin: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోదా ఆసుపత్రి వైద్యులు, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వెల్లడి

Hazarath Reddy

ఆయన ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పారు. ఆర్థోపిడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆయనను పర్యవేక్షిస్తోందని తెలిపారు.

CM Visits Flood Affected Areas: ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం, ప్రతి ఇంటికి రూ. 2,500, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు మిఛాంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం జగన్‌. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్తులు, తుపాను బాధితులతో సీఎం జగన్‌ మాట్లాడారు.

Praja Darbar in Praja Bhavan: ప్రజా దర్బార్‌ వీడియోలు ఇవిగో, సమస్యలు విన్నవించుకునేందుకు వేలాదిగా ప్రజా భవన్‌కు తరలివచ్చిన ప్రజలు, వినతులు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజా దర్బార్‌ ప్రారంభమైంది. జ్యోతిరావు పూలే అంబేద్కర్‌ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. సీఎం రేవంత్‌ను కలిసి ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు.

Advertisement
Advertisement