Afghanistan Earthquake: ఆప్ఘనిస్థాన్ లో భారీ భూకంపం, 1150 చేరిన మృతుల సంఖ్య, భారీగా ఆస్తి నష్టం, సహాయం కోసం ఎదురుచూపులు...
ఆప్ఘనిస్థాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఇప్పటివరకూ 1,150 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఆప్ఘనిస్థాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఇప్పటివరకూ 1,150 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Villagers are struggling to cope with destruction and loss in northeast Afghanistan after a massive earthquake killed at least 1,000 people https://t.co/iry4OjkABQ pic.twitter.com/QT5Gqw1uxe
— Reuters (@Reuters) June 24, 2022
శుక్రవారం కూడా భూకంపం సంభవించడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. మరో వైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి.
(The above story first appeared on LatestLY on Jun 25, 2022 10:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

