Vandemataram: వందేమాతరాన్ని ఎంతో లయబద్దంగా.. గుండెలకు హత్తుకునేలా పాడిన నాందేడ్ ఉర్దూ స్కూల్ విద్యార్థులు
వందేమాతరాన్ని ఎంతో లయబద్దంగా.. గుండెలకు హత్తుకునేలా పాడిన నాందేడ్ ఉర్దూ స్కూల్ విద్యార్థులు
Nanded, August 10: దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి.
ఈ క్రమంలో మహారాష్ట్ర (Maharastra)లోని నాందేడ్ లో ఉన్న ఓ ప్రభుత్వ ఉర్దూ స్కూల్ విద్యార్థులు వందేమాతరం గీతాన్ని ఎంతో లయబద్దంగా పాడటం ఇంటర్నెట్ లో వైరల్ (Viral) గా మారింది.
नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, ही भावना रोमारोमात जपणाऱ्या अर्धापूर येथील आपल्या जिल्हा परिषदेच्या उर्दू शाळेचे हे विद्यार्थी! #आज़ादी_का_अमृत_महोत्सव व #हर_घर_तिरंगा उपक्रमात सहा लाख विद्यार्थ्यांनी आज समूह गान केले.@MahaDGIPR @Dev_Fadnavis @DDNational pic.twitter.com/MtdlrRMwR5
— District Information Office, Nanded (@InfoNanded) August 10, 2022
(The above story first appeared on LatestLY on Aug 10, 2022 01:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

