Newdelhi, Apr 28: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar)-ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా (PrabhuDeva) కాంబినేషన్‌ లో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన లవ్, పొలిటికల్ డ్రామా ‘ప్రేమికుడు’ (Premikudu) మళ్లీ విడుదలకు సిద్ధమైంది. నేటి యువతను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని మళ్లీ 4కే క్వాలిటీలో గ్రాండ్‌ గా రీరిలీజ్ చేస్తున్నారు. మే 1న 300కు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. బుకింగ్స్ మొదలయ్యాయి.

2024 భారతదేశం ఎన్నికలు: ‘కుతుబ్‌ మినార్‌’పై త్రివర్ణ పతాకం, పార్లమెంట్‌ భవనం.. ఓటింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రచారం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)