2024 భారతదేశం ఎన్నికలు: ‘కుతుబ్ మినార్’పై త్రివర్ణ పతాకం, పార్లమెంట్ భవనం.. ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రచారం
లోక్ సభ ఎన్నికలపై అవగాహన పెంచడానికి, ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రచారాన్ని చేపట్టింది.
Newdelhi, Apr 28: లోక్ సభ ఎన్నికలపై (Loksabha) అవగాహన పెంచడానికి, ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం (Election Commission) వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఢిల్లీలోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం ‘కుతుబ్ మినార్’పై త్రివర్ణ పతాకం, పార్లమెంట్ భవనం, ఎన్నికల సంఘం లోగోతోపాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలను విద్యుత్తు వెలుగుల్లో ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Qutub Minar radiates the spirit of Jash-e-Matdan with its dazzling display of the #ChunavKaParv theme.
Let's celebrate this festivity by casting our votes #GeneralElections2024
📹 @ceodelhi #DeshKaGarv #LokSabhaElections2024 #YouAreTheOne pic.twitter.com/NPhlifadmT
— Election Commission of India (@ECISVEEP) April 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 28, 2024 09:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

