ఒక‌ప్పుడు న‌రేశ్ క‌థానాయ‌కుడిగా చాలా సినిమాలే చేశారు. ప‌విత్ర లోకేశ్ కూడా క‌థానాయిక‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం స‌హాయ న‌టులుగా రెండో ఇన్నింగ్స్‌ని కొన‌సాగిస్తున్నారు. ఈ ద‌శ‌లో ఆ ఇద్ద‌రూ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా మ‌ళ్ళీ పెళ్లి సినిమా చేశారు. సీనియ‌ర్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌.రాజు ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈమ‌ధ్య‌కాలంలో బ‌ల‌మైన ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన సినిమాల్లో ఇదొక‌టి.మరి ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందో వీడియో ఇదిగో..

Public Talk

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)