Sunita Kejriwal Coronavirus: హోం క్వారంటైన్లోకి ఢిల్లీ ముఖ్యమంత్రి, కోవిడ్-19 బారిన పడిన కేజ్రీవాల్ సతీమణి సునీత, ఢిల్లీని వణికిస్తున్న కరోనావైరస్, వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో కరోనా కలకలం రేగింది. కేజ్రీవాల్ అర్ధాంగి సునీతకు కొవిడ్ పాజిటివ్ (Sunita Kejriwal Coronavirus) అని తేలింది. భార్యకు కరోనా సోకడంతో కేజ్రీవాల్ కూడా స్వీయ నిర్బంధంలోకి (Arvind Kejriwal Goes Into Self Isolation) వెళ్లారు. ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు.
కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఏప్రిల్ 26 వరకు ఢిల్లీలో లాక్డౌన్ విధించింన సంగతి విదితమే. ఢిల్లీలో నేటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. కొవిడ్ ను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సహకరించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కాగా గత ఏడాది జూన్లో జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో కేజ్రీవాల్ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
Here's IANS Tweet
#Delhi Chief Minister #ArvindKejriwal's wife #SunitaKejriwal (@KejriwalSunita) has tested #Covid19 positive, sources in the Delhi government said. pic.twitter.com/rpj1ZJ9kCz
— IANS Tweets (@ians_india) April 20, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 20, 2021 04:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

