ప్యాసింజ‌ర్ కార్ల‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌న్న నియ‌మాన్ని వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి అమ‌లు చేయనున్న‌ట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఇవాళ ఓ కీల‌క ట్వీట్ చేశారు. ఎం-1 క్యాట‌గిరీలో కార్ల‌లో ఇక నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే. ఎంత ఖ‌రీదైన కార్లు అయినా లేక వేరియంట్లు అయినా.. ప్ర‌యాణికుల భ‌ద్ర‌తకే ప్రాధాన్య‌త ఇస్తామ‌న్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)