DK Shivakumar: అందరికీ ఉచిత వ్యాక్సిన్ను కర్ణాటక ప్రభుత్వం ఇంకా ఎందుకు ప్రకటించలేదు?, ప్రపంచ వ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ ఇస్తూ వ్యాక్సిన్ ధరలపై చర్చిస్తున్న ఏకైక దేశం ఇండియానే, ట్విట్టర్లో విరుచుకుపడిన డికె శివకుమార్
కర్ణాటక సర్కారుపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ విరుచుకుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ ఇస్తూ వ్యాక్సిన్ ధరలపై చర్చిస్తున్న ఏకైక దేశం ఇండియానే కావచ్చు.
అందరికీ ఉచిత వ్యాక్సిన్ను కర్ణాటక ప్రభుత్వం ఇంతవరకూ ఎందుకు ప్రకటించలేదు? పౌరులందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలన్నదే (DK Shivakumar demands free vaccination for all citizens) నా డిమాండ్' అని డీకే ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈనెల 21న కూడా ఆయన (Karnataka Congress president DK Shivakumar) ఉచిత వ్యాక్సిన్ డిమాండ్ చేశారు.
రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్ సేకరణకు వేర్వేరు రేట్లు ఉండటం వివక్షాపూరితమని, దీని వల్ల అందరికీ వ్యాక్సినేషన్ చేరువకాదని ఆయన వ్యాఖ్యానించారు. నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీలో లాభాల ఆర్జనను అనుమతించ రాదని అన్నారు. సంక్షేమ చర్చగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
India is probably the only country which is discussing vaccines prices, when it's being given for free across the world.
Why has Karnataka govt still not announced FREE VACCINATION for all?
I demand that free vaccines be given to all citizens & a roll-out plan be shared asap.
— DK Shivakumar (@DKShivakumar) April 25, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2021 05:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

