COVID-19 India: ఢిల్లీలో అత్యంత తక్కువగా కొత్త కేసులు నమోదు, గత 24 గంటల్లో కేవలం 316 మందికి కరోనా, 521 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,962
దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కేవలం 316 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. 41 మంది మరణించారు. 521 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,962 కాగా, ఇప్పటి వరకు 24,668 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 14,29,791 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14,00161 మంది కోలుకున్నారు.
Delhi reports 316 new #COVID19 cases (Posivity rate is 0.44%), 521 recoveries and 41 deaths
Total cases: 14,29,791
Total recoveries: 14,00,161
Death Toll: 24,668
Active cases: 4,962 pic.twitter.com/yIZivD3q6L
— ANI (@ANI) June 8, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 08, 2021 05:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

