Delhi Excise policy Case: ఎనిమిదో సారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు, మార్చి 4న హాజరుకావాలని ఆదేశాలు
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ ఎనిమిదో సారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న ఈడీ ముందు హాజరుకావాలని మంగళవారం జారీ చేసిన సమన్లలో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఈడీ సీఎం కేజ్రీవాల్కు ఏడు సార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే.
- Read in
- తెలుగు
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ ఎనిమిదో సారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న ఈడీ ముందు హాజరుకావాలని మంగళవారం జారీ చేసిన సమన్లలో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఈడీ సీఎం కేజ్రీవాల్కు ఏడు సార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఆయన వరుసగా ఏడు సార్లు ఈడీ విచారణకు హాజరుకాకపోవటం గమనార్హం.ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఈడీ ఇన్నిసార్లు సమన్లు జారీ చేయటం రికార్డుగా తెలుసోంది. సమన్లు జారీ చేసిన ప్రతిసారి తనను తప్పుడు కేసులో ఇరికించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు.
Here's PTI News
ED issues 8th summons to Delhi CM Arvind Kejriwal for questioning on March 4 in excise policy money laundering case: Officials
— Press Trust of India (@PTI_News) February 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 27, 2024 07:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

