Tamilnadu Shocker: మద్రాస్ ఐఐటీలో వరుస ఆత్మహత్యలు, నాలుగు నెలల్లో నలుగురు విద్యార్ధులు సూసైడ్, తాజాగా ఉరేసుకొని చనిపోయిన మరో స్టూడెంట్
మద్రాస్ ఐఐటీలో (IIT Madras) వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని ఐఐటీ క్యాంపస్ లో తాజాగా సెకండియర్ బీటెక్ విద్యార్ధి ఆత్మహత్యకు (student dies by suicide) పాల్పడ్డాడు.క్యాంపస్ లోని తన రూంలో ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని మధ్యప్రదేశ్కు చెందిన యువకుడిగా గుర్తించారు.
Chennai, April 21: మద్రాస్ ఐఐటీలో (IIT Madras) వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని ఐఐటీ క్యాంపస్ లో తాజాగా సెకండియర్ బీటెక్ విద్యార్ధి ఆత్మహత్యకు (student dies by suicide) పాల్పడ్డాడు.క్యాంపస్ లోని తన రూంలో ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని మధ్యప్రదేశ్కు చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటివరకు మద్రాస్ ఐఐటీలో నలుగురు విద్యార్ధులు సూసైడ్ (Suicide) చేసుకున్నారు. 2018 నుంచి 12 మంది చనిపోయారు. తాజాగా ఈ నెల 2న కూడా బెంగాల్ కు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు మరో స్టూడెంట్ చనిపోవడంతో వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి.
IIT Madras BTech student dies by suicide, fourth case this year
Read @ANI Story | https://t.co/08lD63pmJr#IITMadras #Suicides pic.twitter.com/bZjndJNrS4
— ANI Digital (@ani_digital) April 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 21, 2023 11:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

