Jammu and Kashmir Blast: జమ్ముకశ్మీర్లో భారీ పేలుళ్లు, ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలు, ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని తెలిపిన కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్
జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో పేలుళ్లు సంభవించాయి. షోపియాన్లోని (Shopian) సెడోలో ఓ ప్రైవేటు వాహనంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.
- Read in
- తెలుగు
జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో పేలుళ్లు సంభవించాయి. షోపియాన్లోని (Shopian) సెడోలో ఓ ప్రైవేటు వాహనంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలు ఏంటివని తెలుసుకుంటున్నామని వెల్లడించారు. కొన్నిసార్లు మిలిటరీ అవసరాలకోసం, కోవర్ట్ ఆపరేషన్ కోసం ప్రైవేటు వాహనాలను ఉపయోగిస్తారని చెప్పారు. అయితే వాటిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వినియోగిస్తామన్నారు.
A #blast took place inside a private hired vehicle at Sedow, #Shopian. 03 soldiers injured & shifted to Hospital. Nature & source (blast due to grenade or already planted IED inside vehicle or malfunctioning of battery) of blast being investigated & will be shared: IGP Kashmir
— Kashmir Zone Police (@KashmirPolice) June 2, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 02, 2022 11:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

