Jammu and Kashmir: భారత జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి, భద్రతా దళాలను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై కాల్పులకు తెగబడిన టెర్రరిస్టులు

జమ్మూ- కశ్మీర్‌ (Jammu Kashmir)లో భారత జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి (Terror Attack) జరిగింది. పూంఛ్‌ జిల్లాలో జవాన్లను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఇది రెండో ఉగ్రదాడి..

Jammu and Kashmir: భారత జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి, భద్రతా దళాలను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై కాల్పులకు తెగబడిన టెర్రరిస్టులు
Terrorists Fire at Army Vehicle (Photo Credit: ANI)

జమ్మూ- కశ్మీర్‌ (Jammu Kashmir)లో భారత జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి (Terror Attack) జరిగింది. పూంఛ్‌ జిల్లాలో జవాన్లను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఇది రెండో ఉగ్రదాడి.. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి అదనపు సైనిక బలగాలను పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 21, 2023 06:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).