మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాహ‌త్‌ఘ‌ర్ వ‌ద్ద స్కూల్ బ‌స్సు బోల్తా ప‌డింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది పిల్ల‌లు ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో ఓ చిన్నారి మృతిచెందాడు. బ‌స్సులో ఉన్న పిల్ల‌లంద‌రూ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు సాగ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ దీప‌క్ ఆర్యా తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)