Talasani Srinivas Yadav: కొండ పోచమ్మ సాగర్ ఘటనపై తలసాని దిగ్బ్రాంతి... యువకులమృతి కలచివేసింది...ప్రభుత్వం ఆదుకోవాలని తలసాని డిమాండ్

కొండ పోచమ్మ సాగర్‌ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఈతకు వెళ్ళి

Talasani Srinivas Yadav: కొండ పోచమ్మ సాగర్ ఘటనపై తలసాని దిగ్బ్రాంతి... యువకులమృతి కలచివేసింది...ప్రభుత్వం ఆదుకోవాలని తలసాని డిమాండ్
Talasani Srinivas Yadav on Kondapochamma sagar incident(X)

కొండ పోచమ్మ సాగర్‌ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఈతకు వెళ్ళి 5 గురు విద్యార్థుల మృతి చెందగా బన్సీలాల్ పేట లోని CC నగర్ కు చెందిన దినేష్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించి తల్లిదండ్రులను పరామర్శించారు తలసాని. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి చాలా బాధాకరం... ఒక్కో మృతుడి కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కెనాల్‌కు గండి.. జలమయమైన గ్రామం, ఇండ్లలోకి నీళ్లు రావడంతో కొట్టుకుపోయిన నిత్యావసర సరుకులు...వీడియో ఇదిగో 

Talasani Srinivas Yadav on Kondapochamma Sagar incident

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 12, 2025 04:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).