నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది(Fire Accident At Nagarjuna Sagar). డ్యామ్ కింది భాగంలోని ఫారెస్ట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వ్యాపిస్తూ అడవిని చుట్టుముట్టాయి(Nagarjuna Sagar).
సకాలంలో అగ్నిమాపక సిబ్బంది(Fire Accident) స్పందించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాద ధాటికి సమీప కాలనీల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇక మరోవార్తను పరిశీలిస్తే ఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రికను పంచింది ఓ ఫ్యామిలీ . కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. కూతురు రవళికి కామారెడ్డి పట్టణానికి చెందిన నాగేంద్ర బాబుతో ఈ నెల 23వ తేదిన వివాహం నిశ్చయమైంది
Massive Fire Erupts in Forest Area Near Nagarjuna Sagar, Nalgonda
నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం..
డ్యామ్ కింది భాగంలోని ఫారెస్ట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ఆ మంటలు వ్యాపిస్తూ అడవిని చుట్టుముట్టాయి.
సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
ప్రమాద ధాటికి సమీప కాలనీల వాసులు… pic.twitter.com/o4tmAG5Sk7
— ChotaNews App (@ChotaNewsApp) February 20, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)