PM Modi on Article 370: జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు,అభివృద్ధికి అడ్డుగా ఉన్న గోడను బద్దలు కొట్టామని తెలిపిన ప్రధాని
జమ్మూ కశ్మీర్లో ఈ రోజు ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ 32 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు.ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ గోడతో పోల్చారు. ఆ గోడను బీజేపీ(BJP) ప్రభుత్వం తొలగించిందని చెప్పారు
జమ్మూ కశ్మీర్లో ఈ రోజు ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ 32 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు.ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ గోడతో పోల్చారు. ఆ గోడను బీజేపీ(BJP) ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సమతుల్య అభివృద్ధి దిశగా కొనసాగుతోందన్నారు. ఈరోజు వందలాది మంది యువతకు ప్రభుత్వ నియామక పత్రాలు అందజేశామని మోదీ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్ ఈ వంశపారంపర్య రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందన్న సంతృప్తి ఉందన్నారు.జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 (Article 370) ని రద్దు చేసినందుకుగాను.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలువడంలో ఇక్కడి ప్రజలు తమవంతు పాత్ర పోషించాలని ప్రధాని కోరారు.
Here's Video
#WATCH | Jammu: Prime Minister Narendra Modi says, "Article 370 was the biggest hurdle in the development of Jammu and Kashmir. The BJP government has removed it. Now Jammu and Kashmir is moving towards overall development...Because of the abrogation of Article 370, I have asked… pic.twitter.com/Fg4LX6ye3H
— ANI (@ANI) February 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 20, 2024 06:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

