Tamil Nadu Fire: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం, బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు, ఆరుగురు సజీవ దహనం, మరికొంతమందికి గాయాలు
తమిళనాడు కాంచీపురం జిల్లాలో కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
తమిళనాడు కాంచీపురం జిల్లాలో కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పాతిక మంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.
Here's ANI Update
Tamil Nadu | Six dead, several injured in an explosion at a firecracker warehouse in Kuruvimalai village of Kancheepuram district.
Kancheepuram Collector M Aarthi says, "Rescue operation is going on. Spot is clear. Police would investigate more on this. Post that we would know… pic.twitter.com/NGlL665WqO
— ANI (@ANI) March 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 22, 2023 05:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

